ఐరాసలో గాంధీ గొప్పతనం వివరించిన ప్రధాని మోదీ
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి (యుఎన్) లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీపై తన ఆలోచనలను పంచుకున్నారు. 'సమకాలీన ప్రపంచంలో మహాత్మా గాంధీ సిద్ధాంతాల ఔచిత్యం'...
వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం
ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ తీవ్రమైన అస్వస్థతకు గురి అయ్యారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు, కిడ్నీ సమస్యలు...
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ఫలితాలు మంగళవారం రాత్రి విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు పోలీస్ నియామక...
అమితాబ్ బచ్చన్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్
బాలీవుడ్ దిగ్గజ నటుడు, అభిమానుల ఆరాధ్య నటుడు అమితాబ్ బచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఇచ్చే...
ప్రశ్న పత్రాల లీకేజిపై ప్రభుత్వం ఎందుకు నోరిప్పడంలేదు?
టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల శాశ్వత ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా వచ్చిన పరీక్ష పత్రాలు లీకేజి ఆరోపణలపై ప్రభుత్వం...
పద్మావతి రెడ్డికే హుజూర్నగర్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం
నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. పద్మావతి రెడ్డి అభ్యర్థిత్వానికి...
దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఏపీ ఎంపీలు సమావేశం
దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో ఏపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 24 మంగళవారం నాడు విజయవాడలో సమావేశమయ్యారు. రైల్వేల పరంగా రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం, అమరావతికి...
సాగర కన్యలు ఉన్నారా?
మన చిన్నతనంలో ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే జానపద కథల్లో సాగరకన్యలు గురించి వినే ఉంటాం. అంతే కాదు మన పురాణాలలోను జలకన్యల గురించి ప్రస్తావన ఉంది. అందమైన రాజకుమారుడు, సాగర కన్యల మధ్య...
సింగరేణిలో సమ్మె సైరన్, నిలిచిన బొగ్గు ఉత్పత్తి
భారతదేశ బొగ్గు పరిశ్రమల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడంతో, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఐదు జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబర్ 24, మంగళవారం...
26, 27 తేదీల్లో తలపెట్టిన బ్యాంకు సమ్మె విరమణ
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణను వ్యతిరేకిస్తూ, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు అధికారుల సంఘాలు రెండు రోజుల పాటు బ్యాంకు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ...












































