ధోనిని గౌరవంగా తప్పుకోమంటున్న సునీల్ గవాస్కర్
భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, భారతజట్టుకు మహేంద్రసింగ్ ధోని ఎంపికయ్యే విషయంపై స్పందించారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకు ధోని కొనసాగడం కష్టమే అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ధోని...
ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన భట్టి విక్రమార్క
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృధ్ధి కోసం టిఆర్ఎస్ చేసిందేమి లేదని,...
సచివాలయ ప్రశ్న పత్రాల లీకేజి దుమారం, ఖండించిన మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల శాశ్వత ఉద్యోగాల ప్రక్రియలో పరీక్ష పత్రాలు లీకేజి అయ్యానంటూ ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 8వ...
సెప్టెంబర్ 23 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ
ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడ తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ చీరలు అందజేస్తుంది. సెప్టెంబర్ 23 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపిణీ ప్రారంభమవుతుందని...
ఏకపక్షంగా పోలవరం ఆపేసారు-చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడీ అయినా పోలవరం ప్రాజెక్టు, వైసీపీ ప్రభుత్వ విధ్వంసక చర్యలవల్ల ఆగిపోయిందని టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ రోజు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన...
ఒత్తిడిని అధిగమించడం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
జిల్లాలకు చేరిన సచివాలయ రాతపరీక్షల మెరిట్ జాబితా
గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను గురువారం నాడు అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్...
కార్పొరేట్ పన్ను తగ్గింపు, స్టాక్ మార్కెట్ జోరు
ఆర్థిక మందగమనంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కార్పొరేట్ కంపెనీలకు...
మరోసారి సమావేశం కానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో మరోసారి సమావేశం కాబోతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలన్నింటిని పరిష్కరించుకోవడానికి గతంలో కూడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
హెచ్సీఏ అధ్యక్ష పదవి రేసులో మాజీ కెప్టెన్ అజారుద్దీన్
టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్ష పదవికి గురువారం నాడు నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ పత్రాలను మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్...













































