ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని నరేంద్రమోడీ
భారత దేశం 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం తన నివాసం నుంచి బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాజ్ ఘాట్...
తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్న భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని, రాష్ట్రము రోగాల తెలంగాణా లాగా మారిందని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని భట్టి...
రెవిన్యూ శాఖపై సమీక్ష జరిపిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఉగాది నాటికీ సంతృప్తికర స్థాయిలో...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల నిర్వహణకు 109 రోజుల గడువు తీసుకుని, ఇప్పుడు గడువు ఎందుకు తగ్గిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణకు...
తెలంగాణాలో కొత్త విమానాశ్రయాలు?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విమానాశ్రయాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రయాణికుల అవసరాల దృష్ట్యా వరంగల్, కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కొత్తగా విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం...
ఎపిసోడ్ 24( ఆగస్టు 13) హైలైట్స్: నేనే రాజు-నేనే మంత్రి కెప్టెన్సీ టాస్క్ , ఇంటి సభ్యుల యాక్షన్...
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
అభినందన్ వర్థమాన్ కు వీర్చక్ర పురస్కారం
పుల్వామా దాడి అనంతరం, భారత్ పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్స్ లో భాగంగా పరాయి దేశంలో శత్రువులు చేతికి చిక్కినా కూడ అత్యంత ధైర్య సాహసాలు చూపించిన వింగ్ కమాండర్ అభినందన్...
ఆగస్టు 15 నుంచి ఏపీలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 13, మంగళవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గ్రామ వాలంటీర్ల బాధ్యతలు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల...
వెస్టిండీస్ తో భారత్ చివరి వన్డే నేడే
వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత జట్టు నేడు చివరిదైన మూడవ వన్డే ఆడనుంది. మొదటి వన్డే వర్షము వలన రద్దు అవగా, రెండో వన్డేలో గెలిచి భారత్ 1-0...
కేటీఆర్ వ్యాఖ్యలు తప్పుపట్టిన బండారు దత్తాత్రేయ
తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ మంగళవారం నాడు పలు అంశాల గురించి మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయవాదాన్ని మతవాదంతో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి...







































