సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ సేవలు
రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, సెప్టెంబర్ 5 నుంచి భారతదేశ వ్యాప్తంగా జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తునట్టు...
ఎపిసోడ్ 21 (ఆగస్టు 10), ఎపిసోడ్ 22 (ఆగస్టు 11) హైలైట్స్: తమన్నా సింహాద్రి ఎలిమినేషన్
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అధికార వైసీపీ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా...
తెరుచుకున్న శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ లకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీస్థాయిలో వరద నీరు వస్తుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో...
వెస్టిండీస్ తో రెండో వన్డేలో భారత్ విజయం
వన్డేల్లో 42వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ
వన్డే క్రికెట్లో వెస్టిండీస్ తరఫున బ్రియాన్ లారాను(10,348) అధిగమించి, అత్యథిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్(10,353) రికార్డు
ఆగస్టు 11, ఆదివారం నాడు...
తెలంగాణాలో వన్ నేషన్-వన్ రేషన్
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వన్ నేషన్-వన్ రేషన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టి, అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలనీ చెప్పింది, పూర్తిస్థాయిలో అమలుకు జూన్ 1 2020 నుంచి సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు...
66వ జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలు
66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. జ్యూరీ సభ్యులు ముందుగా విజేతల జాబితాను కేంద్రం, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు...
బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్
పెద్దపల్లి మాజీ ఎంపీ జి. వివేక్ ఆగస్టు 9, శుక్రవారం నాడు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరారు. చేరికకు ముందు తెలంగాణ...
బందరు పోర్టు ఒప్పందం రద్దు చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పనుల నుండి నవయుగ కంపెనీను తొలిగిస్తూ నిర్ణయం తీసుకున్నాక, ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం(బందరు) పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం...
ఎపిసోడ్ 19( ఆగస్టు 8) హైలైట్స్: శ్రీముఖి నామినేషన్, అలీరేజా-పునర్నవి సీక్రెట్ టాస్క్
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...







































