కరోనాతో ఒకే రోజులో 110 మంది మృతి, 5684 పాజిటివ్ కేసులు నమోదు

Coronavirus in Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu Corona Cases, Tamil Nadu Corona Deaths, Tamil Nadu Corona Positive Cases, Tamil Nadu Coronavirus, Tamil Nadu Coronavirus Cases, Tamil Nadu Coronavirus News, Tamil Nadu Coronavirus Updates, Tamil Nadu Covid-19 Cases,

తమిళనాడు రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆగస్టు 6, గురువారం నాడు ఒక్కరోజే 110 కరోనా మరణాలు, 5684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,79,144 కి చేరగా, మరణాల సంఖ్య 4571 కి పెరిగింది. మరోవైపు గురువారం నాటికీ రాష్ట్రంలో 30,20,714 కరోనా పరీక్షలను నిర్వహించి, దేశంలో కరోనా పరీక్షల నిర్వహణలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.

తమిళనాడు కరోనా కేసుల వివరాలు (ఆగస్టు 6, గురువారం నాటికీ):

  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 2,79,144
  • డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 2,21,087
  • యాక్టీవ్ కేసులు – 53,486
  • ఆగస్టు 6 న నమోదైన కేసులు – 5684
  • ఆగస్టు 6 న డిశ్చార్జ్ అయినవారు – 6272
  • ఆగస్టు 6 న నమోదైన మరణాల సంఖ్య – 110
  • మొత్తం మరణాల సంఖ్య – 4571

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 1 =