Tag: Andhra Pradesh
ఏపీలో కరోనా: కొత్తగా 1115 కరోనా పాజిటివ్ కేసులు, 19 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 52,319 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఏపీలో కొత్తగా 878 మందికి కరోనా పాజిటివ్, 13 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 878 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆగస్టు 30, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,13,001...
ఏపీలో గత 24 గంటల్లో 64550 కరోనా పరీక్షలు, 1557 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 29, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,12,123 కు...
ఏపీలో కొత్తగా 1321 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1321 కరోనా పాజిటివ్ కేసులు, 19 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 28, శనివారం ఉదయం 10 గంటల...
ఏపీలో కరోనా: కొత్తగా 1515 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 68,865 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఏపీలో కొత్తగా 1539 మందికి కరోనా పాజిటివ్, 12 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,539 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆగస్టు 26, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,07,730...
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో, తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్ ను వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రారంభించారు. బుధవారం ఉదయం సీఎం వైఎస్...
ఏపీలో గత 24 గంటల్లో 71532 కరోనా పరీక్షలు, 1601 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 25, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,06,191 కు...
ఏపీలో కొత్తగా 1248 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1248 కరోనా పాజిటివ్ కేసులు, 15 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 24, మంగళవారం ఉదయం 10 గంటల...
ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు, ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీయట్ అడ్మిషన్స్ (ప్రవేశాలు) ఆన్లైన్ విధానం ద్వారా చేపడుతున్న సంగతి తెలిసిందే. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ తోలి దశ ఆన్లైన్ అడ్మిషన్స్ (ప్రవేశాలకు) ను ఆగస్టు 13...













































