Tag: Andhra Pradesh
ఏపీలో కొత్తగా 2620 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 55,002 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 2620 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా నమోదైన...
ఏపీలో ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ప్రతిపాదించిన 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి,...
ఏపీలో 24 గంటల్లో 5646 కరోనా కేసులు, 50 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 5646 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 20, ఆదివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
ఏపీలో కొత్తగా 5674 కరోనా పాజిటివ్ కేసులు, 45 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,03,935 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674...
ఏపీలో 24 గంటల్లో 6341 కరోనా కేసులు, 57 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూన్ 18, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,39,243 కు చేరుకుంది. గత 24...
ఏపీ శాసనమండలిలో మారిన సమీకరణాలు, వైఎస్సార్సీపీకి పెరిగిన బలం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో జూన్ 18, శుక్రవారం నాడు ఎనిమిది మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఏడుగురు ఉండగా, అధికార వైఎస్సార్సీపీ నుంచి ఒకరు ఉన్నారు. 8...
ఏపీలో కొత్తగా 6151 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 1,02,712 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 6151 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో...
ఏపీలో కరోనా: 24 గంటల్లో 6617 పాజిటివ్ కేసులు, 57 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 6617 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 16, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
విశాఖపట్నంలో భారీ ఎన్ కౌంటర్, 6 గురు మావోయిస్టులు మృతి
విశాఖపట్నం జిల్లాలోని కొయ్యూరు మండలంలో గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కొయ్యూరు మండలంలోని మంప పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్...
ఏపీలో కొత్తగా 5741 కరోనా పాజిటివ్ కేసులు, 53 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 96,153 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 5,741...












































