Tag: Andhra Pradesh
దిశ చట్టంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష, కీలక ఆదేశాలు జారీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు దిశ చట్టంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత కోసం దిశా చట్టాన్ని మరింత మెరుగ్గా అమలు...
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, శిక్షణ శాఖ స్పెషల్ సీఎస్ గా విధులు నిర్వహిస్తున్న అనంతరామ్ ను బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ గా...
ఏపీలో మూడు జిల్లాల్లో జీరో కరోనా కేసులు, కొత్తగా 64 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,900 కు చేరుకుంది. గత 24 గంటల్లో 21922 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 64...
ఏపీలో కరోనా: కొత్తగా 129 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 30, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,720 కు చేరగా,...
ఏపీలో 42809 కరోనా పరీక్షలు నిర్వహించగా 125 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 29, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,591 కు చేరుకుంది. గురువారం 9AM...
ఏపీలో కరోనా: కొత్తగా 117 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,466 కు చేరుకుంది. గత 24 గంటల్లో 36189 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 117...
ఏపీలో కొత్తగా 111 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 111 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 27, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,349...
ఏకగ్రీవ పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటన
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 9 న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగీవ్ర...
ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు, 141 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 25, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,006 కు చేరుకుంది. ఆదివారం 9AM...
పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు భేటీ: తిరుపతి అభ్యర్థి, రాజకీయ పరిస్థితులపై చర్చ
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో జనసేన-బీజేపీ ఉభయ పార్టీల అభ్యర్థి విజయం సాధించే దిశగా అనుసరించాల్సిన ప్రణాళికపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చర్చించారు. ఆదివారం...











































