Tag: Andhra Pradesh
ఏపీలో 5 వేలు దాటిన కరోనా కేసులు, 77 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 147 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన...
ఏపీలో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 77 కు చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 216 కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 147 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన...
ఏపీలో కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 75 కు చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 125 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి...
జూన్ మూడోవారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ మూడోవారంలో జరగనున్నట్టు సమాచారం. జూన్ 11 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై...
జూన్ 11 న ఏపీ కేబినెట్ భేటీ, బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 11, గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
విశాఖ గ్యాస్ లీకేజి ఘటనపై హైపవర్ కమిటీ సమావేశం
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకేజ్ వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురైన సంగతి...
ఏపీలో కొత్తగా 210 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింత ప్రభావం చూపుతుంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 210 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 161...
ఏపీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై రెండ్రోజుల్లో నిర్ణయం?
లాక్డౌన్ అమలులో తాజా సడలింపుల నేపథ్యంలో జూన్ 8 నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు రాష్ట్రాల మధ్య బస్సులు తిప్పేందుకు అనుమతి కోసం ఆంధ్రప్రదేశ్...
ఏపీలో కొత్తగా 138 కరోనా కేసులు నమోదు, 73 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 138 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 50 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల...
ఒంగోలు పట్టణంలో స్వల్ప భూకంపం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జూన్ 5, శుక్రవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 10.15 గంటలకు రెండు సెకండ్ల పాటుగా భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు...














































