ఏపీలో 5 వేలు దాటిన కరోనా కేసులు, 77 కి చేరిన మరణాలు

Andhra Pradesh, AP Corona Cases, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Corona Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Coronavirus Live Updates, COVID-19, India COVID 19 Cases, Total Corona Cases In AP, Total COVID 19 Cases

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 147 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 216 కేసులతో కలిపి జూన్ 9, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5029 కు చేరింది. ఈ కేసుల్లో 3990 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 1032 మంది ఉన్నారు. మరోవైపు ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 77 కి చేరింది. ఇక రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 2403 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 16 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 1510 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =