Home Tags Andhra Pradesh

Tag: Andhra Pradesh

ఏపీలో కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 22, శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2514 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

మే నెల నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తీ వేతనాలు

0
కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడడంతో...

ఏపీలో కొత్తగా 45 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, మొత్తం కేసులు 2452

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మే 21, గురువారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2452 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌...

ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు, 436 రూట్లలో 1683 బస్సులు

0
లాక్‌డౌన్ 4.0 ను మే 31 వ తేదీవరకు పొడిగిస్తూ కంటైన్‌మెంట్‌ జోన్స్ ప్రాంతాల మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ...

ఏపీలో జిల్లాల వారీగా కరోనా ప్రభావిత మండలాల జాబితా …

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 20, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా వైరస్ వలన ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన...

పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలి – పవన్ కళ్యాణ్

0
పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన జనసేన పార్టీ తరుపున ప్రకటన విడుదల చేశారు. "కరోనా లాక్‌డౌన్...

టీటీడీ నిర్ణయంపై ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన

0
ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మరోక కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రాష్ట్ర ఔట్‌ సోర్సింగ్‌ కార్పోరేషన్‌లో కలపాలని పాలకమండలి...

ఏపీలో కరోనా ప్రభావిత మండలాల జాబితా ఇదే…

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 20, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా వైరస్ వలన ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన...

ఏపీలో కొత్తగా 68 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 20, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల...

రేపటి నుంచే ఏపీలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం, ఆన్‌లైన్‌లోనే టికెట్‌ బుకింగ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిచేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండ్రోజుల క్రితం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మే 21, గురువారం...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి