Tag: Andhra Pradesh
గ్యాస్ లీక్ పై స్పందించిన ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే...
గ్యాస్ లీక్ బాధితులకు సీఎం జగన్ పరామర్శ, రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటన
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రసాయన వాయువు వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే 9...
గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ జరిపిస్తాం – మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ జరిగి భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే గ్యాస్ లీక్ జరిగిందని, దీని ఫలితంగా...
ఏపీలో 1833, తెలంగాణలో 1107 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే వుంది. మే 7, గురువారం మధ్యాహ్నానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1833 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ఆరా, సీఎం జగన్ కు ఫోన్
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన చోటుచేసుకున్న భారీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విశాఖ ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా...
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన సీఎం జగన్, మరికాసేపట్లో విశాఖకు …
విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన చోటుచేసుకున్న భారీ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. గ్యాస్ లీక్ ఘటన పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు....
విశాఖలో రసాయన వాయువు లీక్, 8 మంది మృతి
విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో గల ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ జరిగి చుట్టుపక్కల 3 కి.మీ...
ఏపీలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ పరీక్షల తేదీలు ఖరారు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం...
స్థానికులకు 75శాతం రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని,...
మత్స్యకారుల ఖాతాల్లో నేడు రూ.10 వేలు జమ చేయనున్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకు రూ.10 వేల ఆర్ధిక సాయాన్నిఅందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడం, సముద్రంలో చేపల వేటను నిషేదించడంతో ఈ...










































