Tag: Andhra Pradesh
కరోనా సమయంలో కూడా స్వార్థపర రాజకీయాలేనా – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నివారణ కంటే రాజకీయ ప్రత్యర్థులపైనే కొందరు అధికారపార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్లు గత రెండుమూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు....
ఏపీలో కొత్తగా 52 కరోనా కేసులు నమోదు, మొత్తం సంఖ్య 813
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 56 మందికి...
తెలంగాణలో 872, ఏపీలో 757 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. దీంతో రెండు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 20, సోమవారం నాడు కొత్తగా 18...
సత్తెనపల్లి ఘటనపై ఏపీ పోలీస్ స్పందన
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో గౌస్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రాష్ట్రంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముందుగా లాక్డౌన్ నేపథ్యంలో బయటకు వచ్చిన గౌస్ను ఆపే క్రమంలో...
రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి : ఏపీ సీఎం వైఎస్ జగన్
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను మే 3 వ తేదీ వరకు పొడిగిస్తునట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు...
ఏపీలో గత 24 గంటల్లో 75 కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 75 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర...
ఏపీలో 97 రెడ్ జోన్ మండలాల లిస్టు ఇదే …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 19, ఆదివారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 647 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన...
ఏపీలో లాక్డౌన్ మినహాయింపులు వీటికే…
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 వరకు దేశంలో లాక్డౌన్...
ఏపీ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను ప్రభుత్వం దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్...
ఏపీ సీఎం నివాసం రెడ్ జోన్ పరిధిలోకి రాదు – కలెక్టర్ శామ్యూల్ ఆనంద్
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసముంటున్న ప్రాంతం రెడ్ జోన్లో పరిధిలోకి వస్తుందంటూ ఒక్కసారిగా వార్తలు రావడంతో కలకలం రేగింది. అయితే ఈ వార్తలను గుంటూరు...












































