Tag: Andhra Pradesh
మాదే గెలుపు : ఎవరికి వారే ధీమా
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. అయితే.. ఓటరు నాడి ఎవరికీ అంతుపట్టడం లేదు. నచ్చిన అభ్యర్థికి ఓటు వేశామని చెబుతున్నారు. సరైన...
కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే నేషనల్ హైవే సంక్రాంతి పండుగ రోజులను తలపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో..వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓటు వేయడానికి ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వెళుతున్న ప్రయాణికుల...
విజయనగరం జిల్లాలో ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు?
ఏపీ రాజకీయాల్లో కీలకమైన విజయనగరం జిల్లా నుంచి గజపతి కుటుంబం, బొబ్బిలి రాజులు, పెన్మత్స సాంబశివరాజు,బొత్స కుటుంబంతో సహా ఎంతోమంది బడా రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేక స్థానం...
టాప్లో నలుగురు కూటమి అభ్యర్థులు
ఏపీ శాసనసభ ఎన్నికలు ఎన్నడూ లేనంతగా ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయి. ఇటు అధికార వైఎస్సార్సీపీకి, అటు టీడీపీ,జనసేన, బీజేపీ కూటమికి ఈ ఎన్నికలు చావోరేవో అనే పరిస్థితి తలెత్తడంతో.. అభ్యర్ధులంతా ఈ...
తెలంగాణ సీఎంకు చంద్రబాబు బిగ్ షాక్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీటు రోజురోజుకు పెరిగిపోతోంది. అటు ఏపీలో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి..అధికార వైసీపీకి గట్టి పోటీ ఇస్తున్నాయి. ...
ఉండిలో ఫలితాలు తారుమారవుతాయా?
ఏపీలో జనసేన, బీజేపీ,టీడీపీ కూటమి చాలా బలంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నర్సాపురం ఒకటిగా చెబుతారు. పైగా ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సొంత ప్రాంతం కావడంతో..2019 ఎన్నికలలో పవన్తో పాటు...
మరో లేఖ రాసిన హరిరామ జోగయ్య
పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషిగా లేఖలు రాస్తున్న మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య..జనసేన అధినేతకు మరో లేఖ రాసారు. ఏపీలోని ఎన్నికల సమయంలో వరుసగా...
ముందే తేరుకున్న కొంతమంది వైసీపీ కాపు నేతలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న వైసీపీలో.. కొంతమంది కాపు నేతలు మాత్రం ఆచితూచి వ్యవహరించారు. వ్యక్తిగత విమర్శలు, దూషణలతో తమకే నష్టం అని గ్రహించి ముందు నుంచీ పవన్...
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సర్వేలు
ఏపీలో ఎన్నికలకు పట్టుమని 4 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో.. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతుండగా.. గెలుపోటములపైన అంతటా చర్చ నడుస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో..అందరి...
అప్పుడే సింగిల్ ప్లేయర్గా ఉంటారని భారతిపై ఫైర్
ఏపీలో ఎన్నికల సమరం రోజురోజుకు ముదురుతోంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మాటలు పదునెక్కుతున్నాయి. ప్రచారంలో స్పీడును పెంచిన అన్ని పార్టీల నేతలు, ప్రత్యర్దులకు సవాళ్లను విసురుతూ ఓటర్లను...




































