Tag: AP Education Minister Adimulapu Suresh
ఏపీ ఈఏపీ సెట్ (EAPCET) షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ పరీక్షల షెడ్యూల్కి సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET అనే కామన్ ఎంట్రన్స్...
ఏపీలో ఈఏపీ సెట్-2021 షెడ్యూల్ విడుదల, జూన్ 24 నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2021 (ఈఏపీ సెట్) షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం నాడు ప్రకటించారు. ఇప్పటివరకు ఎంసెట్ గా పిలవబడిన ఈ...
పరీక్షల తేదీలపై సీఎం వద్ద చర్చ జరగలేదు, సరైన సమయంలో సరైన నిర్ణయం :...
రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే...
ఏపీలో ఇంటర్ పరీక్షలు: 1452 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు, నేటినుంచే హాల్ టికెట్లు డౌన్లోడ్
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే మే 5వ తేదీ నుంచి యథావిథిగా జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. పరీక్షల నిర్వహణ, సంబంధిత అంశాలపై గురువారం నాడు విజయవాడలో...
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 10 వ తరగతి నుంచి 6 వ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రాథమిక పాఠశాలల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం...
ఏపీలో పదో తరగతి పరీక్షలపై త్వరలో నిర్ణయం: మంత్రి ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం వెల్లడించనున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్, ఇతర అంశాలపై కసరత్తు జరుగుతుందని చెప్పారు. ఏప్రిల్ లేదా...
11 న జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత యథాతథంగా నిర్వహణ: మంత్రి సురేష్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత చెల్లింపులు జనవరి 11 వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జనవరి 11, సోమవారం నాడు నెల్లూరులో ముఖ్యమంత్రి...
18 నుంచి ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం, ఆఫ్లైన్ లోనే ఇంటర్ అడ్మిషన్లు
జనవరి 18వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది ఆప్ లైన్లోనే...
ఉపాధ్యాయ బదిలీల వెబ్ఆప్షన్లకు 18 వ తేదీ అర్ధరాత్రి వరకు గడువు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ పారదర్శకంగా, జవాబుదారీతనంగా చేపట్టామని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉపాధ్యాయ బదిలీల...
జగనన్నఅమ్మఒడి రెండో విడత జనవరి 9 న ప్రారంభం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల చదువు భారం కాకూడదని, పేద తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత జనవరి 9 న "జగనన్న అమ్మఒడి" పథకాన్ని ప్రవేశపెట్టిన...













































