Tag: CM KCR Visits Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple
యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ తొలిపూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమంను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (మార్చి 28, సోమవారం) యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు....
యాదాద్రి పునఃప్రారంభ వేడుకలు.. హాజరయిన ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఈ రోజు అపూర్వ ఘట్టానికి వేదిక అవుతోంది. క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు ఈరోజు నుంచి నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. ఈ అద్భుత కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే...





































