Tag: CM Revanth Reddy
రాహుల్ ప్రధాని కావడం వైఎస్సార్ ఆశయం: రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు ప్రయత్నించేవారు మాత్రమే వైఎస్ఆర్ కు నిజమైన వారసులు అని.. రాహుల్ గాంధీ ప్రధాని పదవికి అడుగు దూరంలో ఉన్నారని... ఆయనను ప్రధానిగా చేయాలని వైఎస్ఆర్ అప్పట్లోనే చెప్పారని.....
నూతన శకం మొదలయినట్టేనే?
రెండు రోజులుగా ఏపీ ,తెలంగాణలో ఆసక్తి రేపుతున్న అంశంలో ఇద్దరు ముఖ్య మంత్రుల సమావేశమే అన్నది ఒప్పుకొని తీరాల్సిందే. చంద్రబాబు , రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య ఉన్న గాఢానుబంధం అందరికీ తెలిసిందే. ...
గంగుల బీఆర్ఎస్లో ఉంటారా? కండువా మారుస్తారా?
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎప్పుడూ దూకుడుగానే ఉంటూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఆయన స్వపక్షంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా హడావిడి చేస్తూనే ఉంటారు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయాక అనూహ్యంగా...
బొగ్గు గనుల వేలంపై ట్వీట్స్ వార్
సింగరేణి బొగ్గు గనుల వేలంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల మధ్య ట్వీట్ వార్ పీక్స్కి చేరింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో పాటు ట్వీట్ల...
పేజీలు చించే పనిలో బిజీ అయిన టీచర్లు
తెలంగాణలో స్కూల్స్ ప్రారంభం అయి మూడు రోజులు గడిచిపోయాయి. మామూలుగా అయితే విద్యార్థులంతా పుస్తకాలకు అట్టలు వేసుకుని, నీటుగా పేరు రాసుకుని చదువు కోసం పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. కానీ ఈ ఏడాది...
మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సమయపాలన పాటించరనే విమర్శ ప్రభుత్వ ఉద్యోగులపై ఎప్పటి నుంచో ఉంది. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు 10 గంటలకు ఓపెన్ అయితే.. 11, 12 గంటలకు ఉద్యోగులు వస్తుంటారు. సాయంత్రం కూడా టైమ్ కాకముందే...
బీఆర్ ఎస్ వల్లే బీజేపీ గెలుపు.. రేవంత్ సంచలన కామెంట్స్
లోక్సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. బీజేపీని గెలిపించడానికి బీఆర్ ఎస్ నాయకులు ఆత్మ బలిదానం, అవయవదానానికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్ ఎస్ ఓట్లను బీజేపీకి...
మంత్రి సీతక్కకు టీపీసీసీ చీఫ్ పదవి?
టీపీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టి జూన్ 21 నాటికి మూడేళ్లు పూర్తవుతాయి. కేవలం ఐదుగురు శాసనసభ్యులున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అధికారంలోకి తీసుకురావడంతో.. ఏఐసీసీ దగ్గర రేవంత్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు...
టీ కేబినెట్: అసలు విషయం ఆ తర్వాతే..!
తెలుగురాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు.. ప్రధానంగా రెండు అంశాల చుట్టూ తిరుగాయి. ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అయితే, తెలంగాణలో రుణమాఫీపై తీవ్రమైన స్థాయిలో చర్చ జరిగింది. అధికార, విపక్ష పార్టీల నేతలు...
ఫలితాల తర్వాత పెనుమార్పులు!
తెలంగాణలో సార్వత్రిక సమరం ముగిసింది. 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సీట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ప్రజలు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం...





































