Tag: CM Revanth Reddy
హైదరాబాద్ లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు రెస్టారెంట్లు ఓపెన్..
కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో దుకాణాలు, రెస్టారెంట్ల నిర్వాహకులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. షాపులు తొందరగా మూసెయ్యాలి లేకపోతే పోలీసులు ఊరుకోరు అంటూ భయపడుతూ దొంగచాటుగా...
కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బుధవారం మాజీ...
రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు మాఫీ
తెలంగాణలోని రైతులకు నేడు రెండో విడత రుణమాఫీ ప్రారంభించనుంది రేవంత్ సర్కార్. లక్షన్నర రూపాయల వరకు రుణాల మాఫీని అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం...
అసెంబ్లీ సమావేశాల తీరుపై కామరెడ్డి ఎమ్మెల్యే ఆగ్రహం
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా అనవసరంగా గెలిచి అసెంబ్లీకి వచ్చానని బాధగా అనిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్...
జూలై 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సభ ప్రారంభమవ్వానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా ముఖ్యమంత్రి రేవంత రెడ్డి తీర్మానంను ప్రవేశ పెట్టారు. లాస్య నందిత తండ్రి...
త్వరలో అమెరికా పర్యటనకు రేవంత్ రెడ్డి బృందం
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించి ఎనిమిది నెలలు పూర్తయింది. మొదటి నుంచి కూడా పాలనలో తన మార్క్ చూపిస్తూ రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన...
రైతు రుణమాఫీ నిధులు విడుదల
తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికలవేళ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని అమలు చేసింది. తొలి విడతలో భాగంగా రూ. 1 లక్ష లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది....
మూడు విడతల్లో విడుదల కానున్న నిధులు
మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలకు నిధులు విడుదల చేస్తామని......
గందరగోళంలో నిరుద్యోగులు
తెలంగాణలో నిరుద్యోగులు గళమెత్తుతున్నారు. మొన్న డీఎస్సీ వాయిదా వేయాలని నిరసనకు దిగినా కూడా.. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని తేల్చి చెప్పడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు గ్రూప్ 2లో...
తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్
గతేడాది ఎన్నిక వేళ తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్పై వేటు పడిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే.. అంజనీ కుమార్ వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈక్రమంలో క్రమశిక్షణ...











































