Tag: CM Revanth Reddy
సీఎల్పీ భేటీపై రేవంత్ హఠాత్తు నిర్ణయం దీనికోసమా?
కులగణన సర్వే తర్వాత.. దాని పూర్తి నివేదికను అందజేయడానికి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లి. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీని కలవాలి. కానీ హఠాత్తుగా రేవంత్ రెడ్డి హఠాత్తుగా.. కాంగ్రెస్...
తెలంగాణలో బీసీల లెక్క తేలింది..
కుల గణన చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా బీసీల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీ కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ...
యాదగిరిగుట్ట ఆలయంపై సీఎం స్పెషల్ ఫోకస్..
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. తిరుమల టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దానికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు....
తెలంగాణలో మార్చి 31 వరకు పథకాల జాతర..
తెలంగాణ ప్రజా ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నాడు .. ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించి సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 6 లక్షల 87వేల 677 మంది లబ్ధిదారులకు...
తెలంగాణలో వారి అకౌంట్లలోకి డబ్బులు
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి జనవరి 26న ..రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డు జారీ పథకాలను శ్రీకారం చుట్టారు. కాగా ఈ నాలుగు పథకాలు...
ఏఐ పెట్టుబడులపైనే తెలుగు రాష్ట్రాల స్పెషల్ ఫోకస్
కృత్రిమ మేధకు పెద్దపీట వేసే దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. దానికి అనుగుణంగానే దావోస్ టూర్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏఐ పెట్టుబడులపైన ప్రత్యేక దృష్టి సారించాయి. ఫ్యూచర్...
రేషన్ కార్డుకు అప్లై చేయడానికి ప్రధాన అర్హత ఇదే..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటింది. కానీ, ఇప్పటికీ ఉమ్మడి ఏపీలో జారీ చేసిన రేషన్కార్డులే కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో కొత్త కార్డులు జారీ...
కేటీఆర్ vs ఈడీ: ఫార్ములా ఈ రేసు కేసులో ఉద్రిక్తత
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ అగ్రనేత, రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నిస్తోంది. ఈ కేసులో నిధుల మళ్లింపు, ఆర్థిక లావాదేవీల అవకతవకలపై కేటీఆర్ను ఈడీ...
జనవరి 26 నుంచి నాలుగు పథకాలు: సీఎం రేవంత్ కలెక్టర్లకు కీలక ఆదేశాలు!
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశం ఉత్కంఠ రేపుతోంది. ఈ సమావేశంలో ముఖ్యమైన పథకాలు, ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ...
టికెట్ల పెంపు, బెనిఫిట్ షోలపై జోరుగా చర్చ
టికెట్ల పెంపు , బెనిఫిట్ షోలపై తెలుగు రాష్ట్రాలలో మరోసారి చర్చ మొదలైంది. సంధ్య థియేటర్ ఘటన చోటు చేసుకోవడంతో.. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులను ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి...












































