Tag: CM Revanth Reddy
టీటీడీ బోర్డు తరహాలోనే.. యాదాద్రి టెంపుల్ బోర్డు
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలోనే.. యాదాద్రి టెంపుల్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎం...
నా పేరు హైడ్రా.. నేను ఎవరి మాట వినను!
నా పేరు మోనార్క్ నేను నేను ఎవరి మాటా వినను.. ఇది తెలుగు సినిమాలోని ఓ పాపులర్ డైలాగ్. ఈ డైలాగ్ అచ్చంగా హైడ్రాకు సరిపోతుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్...
రూ.300కే ఇంటర్నెట్ సేవలు
ఇంటింటికి ఇంటర్నెంట్ అందించాలని గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన ప్రయత్నాన్ని..ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. టీ ఫైబర్కు కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని కేంద్ర టెలీకాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను రేవంత్...
రుణమాఫీపై దరఖాస్తుల వెల్లువ
తెలంగాణలో రుణమాఫీ కానీ రైతులంతా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అన్ని అర్హతలున్నా కూడా రుణమాఫీ కాకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మూడు విడుతల్లో ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినా కూడా ఇంకా తమ రుణం ఎందుకు...
సీఎం రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు…
తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ప్రతి రోజు ఏదో ఒక విషయం పై వార్ నడుస్తోంది. నిన్న రాజీవ్ గాంధీ జయంతి...
ప్రభాస్ టాలీవుడ్.. బాలీవుడ్ కాదు.. హాలీవుడ్ రేంజ్
రెబల్ స్టార్ ప్రభాస్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విజయానికి, నమ్మకానికి...
ఆగస్ట్ 18న కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ టూర్ తర్వాత కూడా బిజీబిజీగానే గడుపుతున్నారు. వచ్చిన రోజే కాగ్నిజెంట్ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తర్వాత రోజు వైరా సభలో మూడో విడత...
ముగిసిన రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో రేవంత్ ఫెయిల్ అయ్యారనే మాట...
రుణమాఫీలో భారీ అక్రమాలు
తెలంగాణలో రైతులకు అందించే పంట రుణమాఫీకి సంబంధించి .. అక్రమాలకు పాల్పడిన అధికారులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. రుణమాఫీకి అర్హులైన రైతుల పేర్లకు, సంఘాల నుంచి పంపిన లిస్టులలో సహకార...
సీఎం రేవంత్ రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం.పద్మనాభరెడ్డి లేఖ
తెలుగు రాష్ట్రాలలో జర్నలిస్టులపై వేధింపులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం. పద్మనాభరెడ్డి లేఖ రాశారు. జర్నలిస్టులపై నిరంతరం జరుగుతున్న ఆర్గనైజ్డ్ ఆన్లైన్ ట్రోలింగ్, వేదింపులు...











































