Home Tags President of India

Tag: President of India

రాష్ట్రపతి భవన్ ​లో నేడే రెండో విడత 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం

0
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా నేడు (మార్చి 28, సోమవారం) రెండో విడత 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా మార్చి 21...

పద్మశ్రీ పురస్కారం అందుకున్న దర్శనం మొగులయ్య, గరికపాటి నరసింహారావు

0
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పుర‌స్కారాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరానికి...

రాష్ట్రపతి భవన్ ​లో నేడే 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం

0
ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 2022 సంవత్సరానికి గాను భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండు పద్మవిభూషణ్, ఎనిమిది పద్మభూషణ్...

దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

0
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం హోలీ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ ప్రజల జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి హోలీని...

నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

0
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ‘నారీ శక్తి పురస్కార్’- 2020 మరియు 2021 ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2020 మరియు 2021...

రాష్ట్రపతి భవన్‌లో ఆరోగ్యవనాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌, పాల్గొన్న ప్రధాని మోదీ

0
రాష్ట్రపతి భవన్‌లో నూతనంగా అభివృద్ధి చేసిన ఆరోగ్య వనాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ప్రారంభించారు. 6.6 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆరోగ్య వనం...

కల్నల్ సంతోష్‌బాబుకు మహా వీర్ చక్ర పురస్కారం, రాష్ట్రపతి నుంచి అందుకున్న కుటుంబసభ్యులు

0
కల్నల్ సంతోష్‌బాబుకు కేంద్ర ప్రభుత్వం “మహా వీర్ చక్ర” పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. సైనిక బ‌ల‌గాల‌కు ఇచ్చే అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క వార్‌టైం గ్యాలంట్రీ అవార్డుల్లో మహా వీర్ చక్ర రెండో అత్యున్నత...

ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆగస్టు 6న ఢిల్లీ చేరుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాతో సమావేశం...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి