Tag: Prime Minister Of India Narendra Modi
రేపు పూణేలో శ్రీ సంత్ తుకారాం మహారాజ్ ఆలయం ప్రారంభించనున్న పీఎం మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జూన్ 14, మంగళవారం) మహారాష్ట్ర రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు పూణేలోని దేహులో జగత్గురు శ్రీ సంత్ తుకారాం మహారాజ్...
రేపు గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జూన్ 10, శుక్రవారం) గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 10:15 గంటలకు నవ్సారిలో 'గుజరాత్ గౌరవ్ అభియాన్' సందర్భంగా ప్రధాని మోదీ 3050...
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, వరి, పత్తి సహా పలు ఖరీఫ్ పంటల మద్ధతు...
దేశవ్యాప్తంగా 2022-23 మార్కెట్ సీజన్లో 17 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక...
రేపు న్యూఢిల్లీలో “బయోటెక్ స్టార్టప్ ఎక్స్పో-2022” ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (జూన్ 9, గురువారం) ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో "బయోటెక్ స్టార్టప్ ఎక్స్పో-2022"ను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు....
తెలంగాణలో సుపరిపాలనకై బీజేపీ కృషి చేస్తుంది, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ సమావేశం
జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు సమావేశం అయ్యారు. 47 మంది బీజేపీ కార్పొరేటర్లతో పాటుగా పలువురు రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలో...
జీహెఛ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో నేడు ప్రధాని మోదీ సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (జూన్ 7, మంగళవారం) సాయంత్రం జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో జీహెఛ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 4...
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 25 మంది మృతి – ప్రధాని...
ఉత్తరాఖండ్లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. గంగోత్రి-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న చార్ధామ్ యాత్రికుల బస్సు దమ్టా వద్ద రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 25 మంది యాత్రికులు...
జూలై 4న భీమవరం రానున్న ప్రధాని మోదీ, ఏర్పాట్లపై ఏపీ సీఎస్ కీలక సమీక్ష
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. దేశంలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను...
యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ : 80,000 కోట్లకుపైగా విలువైన 1406 ప్రాజెక్టులకు పీఎం మోదీ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (జూన్ 3, శుక్రవారం) ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా లక్నోలో జరిగిన యూపీ పెట్టుబడిదారుల సదస్సు 3.0 శంకుస్థాపన వేడుకలో పాల్గొంటారు....
రేపు ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటన, 80 వేల కోట్లకుపైగా విలువైన...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (జూన్ 3, శుక్రవారం) ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్కు ప్రధాని మోదీ చేరుకుని, అక్కడ యూపీ...











































