Tag: Prime Minister Of India Narendra Modi
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ...
హైదరాబాద్లో జూలైలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. ఆ 3 రోజులూ నగరంలోనే ప్రధాని...
హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెల జూలై 2 నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ సమావేశానికి ప్రధాని...
భారతీయ ప్రముఖ సినీ గాయకుడు ‘కేకే’ హఠాన్మరణం.. సంతాంపం తెలిపిన ప్రధాని మోదీ
భారతీయ ప్రముఖ సినీ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ (కేకే) మంగళవారం రాత్రి కోల్కతా ప్రదర్శన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త సినీ ప్రపంచంతో పాటు ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది....
130 కోట్ల మంది ప్రజలకు నేను ప్రధానమంత్రిని కాను, ప్రధాన్ సేవక్ని మాత్రమే –...
దేశంలోని 130 కోట్ల ప్రజలకు నేను ప్రధానమంత్రిని కాను, కేవలం ప్రధాన్ సేవక్ని అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు మంగళవారం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో పర్యటించిన ప్రధాని 'గరీబ్...
పీఎం కిసాన్ 11వ విడత నిధులు విడుదల, ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో 'గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క 11వ విడత...
ప్రధాని మోదీకి 8 ప్రశ్నలు సంధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఎనిమిది ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలు నిస్సహాయులుగా ఉండిపోయారని టీఆర్ఎస్ పార్టీ కీలక నేత,...
కోవిడ్ బాధిత అనాథ పిల్లల కోసం, ‘పీఎం కేర్స్ ఫర్ చిల్ట్రన్’ పథకం కింద...
కోవిడ్-19 కారణంగా దేశంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు, పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ద్వారా మద్దతు ఇస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల...
రేపు సిమ్లాలో ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్’ కార్యక్రమం.. హాజరు కానున్న ప్రధాని మోదీ
రేపు 'గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్' కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిమ్లాకు వెళ్లనున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. రేపు సిమ్లాలో జరిగే 'గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్'లో...
రేపే పీఎం కిసాన్ 11వ విడత నిధులు విడుదల, ఒక్కో రైతు ఖాతాలో రూ.2...
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క పదకొండవ విడత నిధులు రేపు (మే 31, మంగళవారం) విడుదల కానున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షిమ్లాలో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర...
‘మన్ కీ బాత్’లో పాల్గొన్న ప్రధాని మోదీ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 'మన్ కీ బాత్' 89వ ఎపిసోడ్లో ప్రసంగించారు. మే 26న బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'మన్...














































