Tag: Prime Minister Of India Narendra Modi
టోక్యోలో జరిగిన క్వాడ్ లీడర్స్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. కీలక నిర్ణయాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జపాన్ రాజధాని టోక్యోలో క్వాడ్ నాయకుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్వాడ్ యొక్క పరస్పర సహకారం ఉచిత, బహిరంగ మరియు సమ్మిళిత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని...
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈవెంట్ మైసూర్ లో నిర్వహణ, పాల్గొననున్న ప్రధాని మోదీ
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (2022) ప్రదర్శన యొక్క ప్రధాన కార్యక్రమం జూన్ 21వ తేదీన కర్ణాటకలోని మైసూరులో నిర్వహించబడుతుందని కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ సోమవారం ప్రకటించారు. యోగా దినోత్సవం...
భారత్లోని ఆశా వర్కర్లకు డబ్ల్యూహెచ్వో ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ హెల్త్ లీడర్స్’ పురస్కారం.. అభినందనలు తెలిపిన...
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) భారతదేశం లోని 10 లక్షల మంది మహిళా ఆశా వాలంటీర్లను సత్కరించింది. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వారు చేసిన సేవలను గుర్తించిన డబ్ల్యూహెచ్వో వారికి ప్రతిష్ఠాత్మక 'గ్లోబల్...
క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు జపాన్ చేరుకున్న ప్రధాని మోదీ, ప్రవాస భారతీయుల ఘనస్వాగతం
జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు జపాన్ దేశంలో అడుగు పెట్టారు. ఇండియాతో పాటు అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియాతో...
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఏర్పాట్లపై సీఎస్ సమీక్షా సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 26, గురువారం నాడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ...
రెండేళ్లలో మొత్తం కథ మారిపోయింది, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధాని మోదీని ప్రశంసించిన నటుడు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశంలో 'సూక్ష్మ-ఆర్థిక వ్యవస్థ' అద్భుత విజయాన్నిసాధించిందని నటుడు ఆర్ మాధవన్ ప్రశంసించారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బృందంతో కలిసి ఫ్రాన్స్ లోని 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో...
జైపూర్లో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని...
దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయడంతోపాటు ఈ ప్రయాణంలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను అధిగమించాలని ప్రధానమంత్రి నరేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్...
హైదరాబాద్ లో మే 26న ప్రధాని మోదీ పర్యటన, ఐఎస్బీ వార్షికోత్సవ వేడుకలకు హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 26, గురువారం నాడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ...
గుజరాత్లో ఘోరం, ఉప్పు కర్మాగారం గోడ కూలి 12 మంది దుర్మరణం.. ప్రధాని మోదీ...
గుజరాత్లో ఘోరం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మోర్బి జిల్లాలో ఒక ఉప్పు ప్యాకేజింగ్ ఫ్యాక్టరీ గోడ కూలిపోవడంతో బుధవారం 12 మంది కార్మికులు దుర్మరణం చెందారు. గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జిఐడిసి) పరిధిలోని...
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్: ‘కంట్రీ ఆఫ్ హానర్’గా భారత్ పాల్గొనడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన...
ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ 75వ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతదేశం మొదటి 'గౌరవ దేశం'గా ఎంపిక చేయబడింది. మొదటి రోజున కేంద్ర ప్రసార, సమాచార మంత్రి...










































