Monthly Archives: October 2021
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం, దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 7, గురువారం నుంచి అక్టోబర్ 15, శుక్రవారం వరకు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజున శ్రీ...
అల వైకుంఠపురములో సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 107వ పాఠంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో...
కేరళలో కరోనా : కొత్తగా 12616 పాజిటివ్ కేసులు, 134 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
వైద్య విద్యార్థినికి మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం, ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని భరోసా
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వైద్య విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆగిపోవడంతో తన...
మంథని సమీపంలో బస్సు ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
మంథని సమీపంలో కారు డ్రైవర్ అజాగ్రత్త మరియు అతి వేగంగా వాహనం నడుపుతూ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొనడం వలన బస్సు లోయలో పడింది. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ...
తెలంగాణలో కరోనా: కొత్తగా 187 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 187 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అక్టోబర్ 6, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు వీరే…
రసాయన శాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు 2021 సంవత్సరానికి గాను ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. అసిమ్మెట్రీక్ ఆర్గానోకాటాలిసిస్ అభివృద్ధి చేసినందుకు బెంజమిన్ లిస్ట్ మరియు డేవిడ్ డబ్ల్యూ.సీ.మాక్ మిలన్ అనే...
ఏపీలో కొత్తగా 800 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 9 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 800 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 6, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,54,663 కు చేరింది....
తెలంగాణ ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు : మెగాస్టార్ చిరంజీవి
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందడి మొదలైంది. బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 6, బుధవారం నుండి తొమ్మిది రోజుల పాటుగా ఈ సంవత్సరపు...
ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు: ఆర్జీయూకేటీ సెట్-2021 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకోసం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 ను సెప్టెంబర్ 26వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు...














































