Monthly Archives: October 2021
తెలంగాణలో అటవీ నేరాల అదుపుకు రహస్య సమాచార నిధి ఏర్పాటు
రాష్ట్రంలో మరింత సమర్థవంతంగా అటవీ నేరాలను అదుపు చేసేందుకు రహస్య సమాచార నిధి (సీక్రెట్ సర్వీస్ ఫండ్) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం...
వైద్యరంగంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించిన కమిటీ
వైద్యశాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు గాను ఈ ఏడాది ఇద్దరు పరిశోధకులకు నోబెల్ బహుమతి లభించింది. అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, అర్డెమ్ పటాపౌటియన్ లు నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉష్ణోగ్రత మరియు...
టీఆర్ఎస్ లో పలువురు ప్రజాప్రతినిధులు చేరిక, కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో సోమవారం నాడు తెలంగాణ భవన్ లో వికారాబాద్, చండూరుకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్...
క్రూజ్ షిప్ లో రేవ్ పార్టీ వ్యవహారం : ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరణ
ముంబయి సమీపంలో సముద్రంపై ఓ క్రూజ్ షిప్ లో జరుగుతున్న రేవ్ పార్టీ వ్యవహారంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా మరో ఏడుగురు అరెస్ట్ అయిన...
కేరళలో ఒకేరోజులో 8850 కరోనా పాజిటివ్ కేసులు, 149 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 8850 కరోనా కేసులు, 149 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47,29,056...
‘మా’ ఎన్నికలపై మంత్రి పేర్ని నాని ప్రకటన, ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10, ఆదివారం నాడు జరగనున్న విషయం తెలిసిందే. 'మా' ఎన్నికల బరిలో నిలిచిన నటుడు ప్రకాశ్ రాజ్, నటుడు మంచు విష్ణు ప్యానెల్ లు...
తెలంగాణలో కొత్తగా 207 కరోనా కేసులు, 239 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 207 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 4, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,66,753 కి చేరింది. కొత్తగా...
బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక: నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. డాక్టర్ దాసరి సుధ నామినేషన్...
ఏపీలో కొత్తగా 429 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 429 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 4, సోమవారం ఉదయం 10 గంటల...
అక్టోబర్ 11న కాణిపాకంలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 11వ తేదీన కాణిపాకంలో పర్యటించనున్నారు. పూతలపట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ అక్టోబర్ 11న కాణిపాక...













































