Monthly Archives: October 2021
తెలంగాణలో కొత్తగా 171 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 171 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 28, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,000 కి పెరిగింది. అలాగే...
ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 28, గురువారం నాడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు....
ధరణి పోర్టల్ కి సంవత్సరం పూర్తి, ధరణి విజయవంతంపై సీఎం కేసీఆర్ హర్షం
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్ను అక్టోబర్ 29, 2020న ప్రారంభించారు. నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. ధరణి అనేది రెవెన్యూ...
కేరళలో కరోనా: కొత్తగా 7738 పాజిటివ్ కేసులు, 56 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 76,043 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 7,738 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
ఏపీలో గత 24 గంటల్లో 38896 కరోనా పరీక్షలు, 381 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 28, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,65,235 కు...
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు
ముంబయి సమీపంలో సముద్రంపై ఓ క్రూజ్ షిప్ లో జరుగుతున్న రేవ్ పార్టీ వ్యవహారంలో అక్టోబర్ 2న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ప్రముఖ సినీనటుడు నాగార్జున భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డితో గురువారం నాడు ప్రముఖ అగ్రనటుడు, కింగ్ అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఎంను కలిసిన వారిలో...
హుజురాబాద్ ఉపఎన్నిక : నియోజకవర్గంలో మద్యం దుకాణాలు బంద్
తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు అక్టోబర్ 30న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచార గడువు కూడా అక్టోబర్ 27, బుధవారం సాయంత్రం 7 గంటలతో ముగిసింది....
టీఎస్ ఐసెట్-2021 కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు ఇవే…
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించిన టీఎస్ ఐసెట్-2021 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. నవంబరు 3వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి...
దేశంలో 1,60,989 యాక్టీవ్ కరోనా కేసులు, గత 243 రోజుల్లో ఇదే తక్కువ
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదవడంతో అక్టోబర్ 28, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్...












































