Home 2021
Yearly Archives: 2021
ఎమ్మెల్సీగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి...
ఏపీ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ ప్రవేశపరీక్ష ఫలితాలను రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివద్ధి శిక్షణశాఖ...
కేరళలో 24 గంటల్లో 17681 కరోనా పాజిటివ్ కేసులు, 208 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
తెలంగాణలో ఇప్పటివరకు 2 కోట్ల మందికి టీకాలు, అధికారులను అభినందించిన సీఎస్
రాష్ట్ర ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ మరియు జిల్లా అధికారులు చేసిన కృషి కారణంగా తక్కువ వ్యవధిలోనే రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల మందికి టీకాలు వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 27,176 కేసులు, 284 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,33,16,755 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,43,497 కి...
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం, వచ్చే ఏడాది నుంచి మండపంలోనే నిమజ్జనం
ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. ఖైరతాబాద్ లో మహాగణపతి దర్శనం...
మెట్రో పరిస్థితులపై అధ్యయనం కోసం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సీఎం కేసీఆర్
కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో మెట్రోను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర...
హుజూరాబాద్ లో ఇప్పటివరకు 14400 లబ్ధిదారుల ఖాతాలలో దళిత బంధు డబ్బులు జమ
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 14,400 లబ్ధిదారుల ఖాతాలలో దళిత బంధు డబ్బులు జమ అయ్యాయని...
సెప్టెంబర్ 16న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సెప్టెంబర్ 16, గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినేట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా...
సైదాబాద్ ఘటన: నిందితుడి ఆచూకీ తెలిపిన వారికీ రూ.10 లక్షల రివార్డు ప్రకటన
సైదాబాద్ లో ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. మంగళవారం ఈ...














































