Home 2021
Yearly Archives: 2021
తెలంగాణలో నేటి నుండి మెగా కోవిడ్-19 వాక్సినేషన్ కార్యక్రమం
రాష్ట్రంలో సెప్టెంబర్ 16, గురువారం ప్రారంభమయ్యే ప్రత్యేక కోవిడ్-19 వాక్సినేషన్ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు...
ఏపీలో కరోనా: కొత్తగా 1445 పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 62,252 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,445...
రాష్ట్రంలో ఎక్సైజ్ నూతన పాలసీ రూపకల్పనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సమీక్ష
రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖపై అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సీఎస్ సోమేష్ కుమార్ తో ఉన్నత స్థాయి సమీక్షా...
తెలంగాణలో కొత్తగా 324 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 15, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,526 కి పెరిగింది. అలాగే...
బాలీవుడ్ నటుడు సోనూసూద్ నివాసంలో ఐటీ సోదాలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ నివాసంలో ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ సోదాలు నిర్వహించింది. బుధవారం ముంబయిలోని నివాసంతో పాటుగా లక్నోలోని కంపెనీలో మరియు సోనూసూద్ కు సంబంధించిన మరికొన్ని చోట్ల సోదాలు...
సైదాబాద్ ఘటన : చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉన్మాది చేతిలో హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని బుధవారం జనసేన అధినేత పవన్...
ఘనంగా పోలీస్ అమర వీరుల దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్-డే కార్యక్రమాలు – డీజీపీ మహేందర్ రెడ్డి
అక్టోబర్ 21 తేదీన నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు, 21 వ తేదీ నుండి అక్టోబర్ 31 వ తేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ డే పేరుతోసంస్మరణ...
సీఎం జగన్ బెయిల్ రద్దుపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ కొట్టేసిన సీబీఐ కోర్టు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే....
సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం నాడు సైదాబాద్ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాధితురాలి ఇంటి వద్ద వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఘటనపై...
ఏపీ పీజీసెట్-2021 నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఏపీ పీజీసెట్-2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ పీజీసెట్-2021 నిర్వహణ బాధ్యతలను ఏపీ ఉన్నత విద్యా మండలి ఈసారి కడప యోగి వేమన...














































