Home 2021
Yearly Archives: 2021
దేవుడు నీ గుడారమును విశాలపరుస్తాడు – డాక్టర్ జాన్ వెస్లీ
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 20487 పాజిటివ్ కేసులు, 181 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,34,861 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 20,487 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
తెలంగాణలో కొత్తగా 296 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 296 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 11, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,302 కి పెరిగింది. అలాగే...
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా
గుజరాత్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గుజరాత్ రాష్ట్ర గవర్నర్ ఆచార్య...
హుజూరాబాద్లో కేసీఆర్ ఆటోనగర్, భూమిపూజ చేసిన రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్
హుజురాబాద్ లో కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఆటోనగర్ భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, 347 కుటుంబాలకు ఈ...
డ్రోన్లతో ఔషదాలు, వాక్సిన్ల పంపిణీ, దేశంలో తొలిసారిగా తెలంగాణలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు ప్రారంభం
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాథిత్య సింధీయా, రాష్ట్ర మునిసిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం...
సీఎం కేసీఆర్ తో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భేటీ
దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్ కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి...
ఏపీలో కరోనా: కొత్తగా 1145 పాజిటివ్ కేసులు, 17 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 49,581 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,145...
జేఈఈ అడ్వాన్స్డ్-2021 పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్-2021 పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. ముందుగా సెప్టెంబర్ 11 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్-2021 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం కావాల్సి ఉండగా, జేఈఈ మెయిన్ ర్యాంకుల...
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల శాఖాపరమైన పరీక్షలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల యొక్క కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తవుతున్న నేపథ్యంలో వారికి శాఖాపరమైన పరీక్షలను (స్పెషల్ సెషన్) నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)...













































