తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 296 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 11, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,302 కి పెరిగింది. అలాగే కరోనాతో మరొకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,893 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక శనివారం నాడు 69,833 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 322 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,52,085 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,324 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(296):
- జీహెచ్ఎంసీ ఏరియా – 74
- కరీంనగర్ – 29
- వరంగల్ అర్బన్ – 22
- నల్గొండ – 15
- మేడ్చల్ మల్కాజిగిరి – 15
- ఖమ్మం – 13
- జగిత్యాల – 13
- రంగారెడ్డి – 12
- రాజన్న సిరిసిల్ల – 10
- పెద్దపల్లి – 9
- భద్రాద్రి కొత్తగూడెం – 8
- మంచిర్యాల – 8
- వరంగల్ రూరల్ – 8
- సిద్దిపేట – 8
- యాదాద్రి భువనగిరి – 6
- సూర్యాపేట – 6
- మహబూబాబాద్ – 6
- మహబూబ్ నగర్ – 5
- నిజామాబాద్ – 5
- ములుగు – 4
- జనగామ – 4
- ఆదిలాబాద్ – 4
- వనపర్తి – 4
- నాగర్ కర్నూల్ – 3
- కామారెడ్డి – 2
- సంగారెడ్డి – 1
- మెదక్ – 1
- నిర్మల్ – 1
- జోగులాంబ గద్వాల్ – 0
- వికారాబాద్ – 0
- జయశంకర్ భూపాలపల్లి – 0
- కొమరం భీం ఆసిఫాబాద్ – 0
- నారాయణ్ పేట్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ