Home 2021
Yearly Archives: 2021
ఏపీలో కరోనా: కొత్తగా 1520 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గురువారంఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 64,739 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,520 మందికి...
స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్ జరగాలి, సీఎస్ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డీఎంహెఛ్ఓలు మరియు డీపీఓలతో పాఠశాలల ప్రారంభంపై టెలికాన్ఫరెన్స్...
పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం, హైజంప్ లో రజత పతకం సాధించిన ప్రవీణ్ కుమార్
టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ అథ్లెట్స్ సత్తా చాటుతున్నారు. శుక్రవారం నాడు పురుషుల హైజంప్ T-64 ఈవెంట్ లో ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు. 18 ఏళ్లకే భారత్ తరపున పారాలింపిక్స్ లో...
బాన్సువాడలో మాతా శిశు ఆసుపత్రిని ప్రారంభించిన శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ పట్టణంలో రూ.17.80 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల "మాతా శిశు ఆసుపత్రి" (MCH)ని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అలాగే రూ.9 కోట్ల ప్రత్యేక నిధులతో...
పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం, రూ.1124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్ మిల్స్/టెక్స్టైల్ పరిశ్రమలకు ఊతమిస్తూ రూ.1124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి...
అశ్వమేధ యాగం ప్రాముఖ్యత, ఇలుడి వృత్తాంతం! – డాక్టర్ అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.45 శాతం, మరణాల రేటు 1.33 శాతం
దేశంలో కొత్తగా 45,352 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,03,289 కు చేరుకుంది. ఇక కరోనాతో మరో 366 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,39,895 కు...
అవని లేఖరా సరికొత్త ఘనత, ఒకే పారాలింపిక్స్ లో స్వర్ణం, కాంస్య పతకాలు కైవసం
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత మహిళా షూటర్ అవని లేఖరా మరోసారి సత్తా చాటింది. శుక్రవారం ఉదయం జరిగిన షూటింగ్ (50మీటర్ల 3P SH1) ఈవెంట్...
ఏఐసీసీ కీలక కమిటీ ఏర్పాటు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికి చోటు
జాతీయస్థాయి సమస్యలపై పోరాటాల విషయంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయస్థాయి సమస్యలపై పోరాటాల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు...
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరగడం ఒక చారిత్ర సన్నివేశం – కేటీఆర్
రెండు దశాబ్దాల క్రితం జలదృశ్యం వద్ద ఉద్యమ నాయకుడు కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఊపిరి పోసుకున్న టీఆర్ఎస్ ఈరోజు అదే నాయకుడి చేతుల మీదుగా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి...













































