Home 2021
Yearly Archives: 2021
ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను పునరుద్ధరించాలి, మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ఢిల్లీలో కేంద్ర కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్ ను కలిశారు. ఈ భేటీ...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 32097 పాజిటివ్ కేసులు, 188 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,74,307 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 32,097 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
కోవిడ్-19 నివారణపై సీఎం జగన్ సమీక్ష, రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కోవిడ్-19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, థర్డ్వేవ్ వస్తుందన్న...
రాబోయే వానాకాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతించాలి: మంత్రి గంగుల
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ లు బుధవారం నాడు కేంద్రమంత్రి పియూష్ గోయల్ ను కలిసి రాష్ట్ర అంశాలపై విజ్ఞాపన పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ...
తెలంగాణ అభివృద్ధికి, ప్రభుత్వానికి ఉద్యోగులు మంచి పేరు తీసుకురావాలి : సీఎస్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ ప్రకారం పని చేయాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉద్యోగులను కోరారు....
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయన కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్ చేశారు. "ఒంటరి దానినైనా విజయం సాధించాలని,...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 313 కరోనా కేసులు, రికవరీ రేటు 98.52 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 313 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 2, గురువారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,58,689 కి...
ఏపీలో కొత్తగా 1378 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1378 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 2, గురువారం ఉదయం 10 గంటల...
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు భూమి పూజ నిర్వహించిన సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న...
దేశంలో కొత్తగా కోలుకున్న 35181 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.48 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే గత 67 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 47,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...













































