Home 2021
Yearly Archives: 2021
కులవృత్తులపై ఆధారపడ్డ వారు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుమల అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్బుతంగా ఉందని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) అధికారుల బృందం ప్రశంసించింది. సోమవారం...
హుజూరాబాద్ లో దళిత బంధు అమలుకు మరో రూ.500 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం “దళిత బంధు” పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఆగస్టు 16న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
తెలంగాణలో కరోనా: కొత్తగా 354 పాజిటివ్ కేసులు, 427 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 354 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆగస్టు 23, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
ఏపీలో కరోనా: కొత్తగా 1002 కరోనా పాజిటివ్ కేసులు, 12 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 47,972 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
జీహెచ్ఎంసీలో స్పెషల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్, వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన సీఎస్
జీహెఛ్ఎంసీ మరియు కంటోన్మెంట్ పరిధిలో ప్రారంభమైన ప్రత్యేక మాప్ అప్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించే నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఖైరతాబాద్...
టంగుటూరి ప్రకాశం పంతులు దేశభక్తి, త్యాగనిరతిని యువత ఆదర్శంగా తీసుకోవాలి : వెంకయ్య నాయుడు
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలిముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఆంధ్రకేసరిగా ప్రఖ్యాతి గాంచిన వారి ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతిని...
రేపు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం, దళితబంధుపై దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రేపు (ఆగస్టు 24, మంగళవారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.63 శాతం, మరణాల రేటు 1.34 శాతం
దేశంలో కొత్తగా 25,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 160 రోజుల్లో నమోదైన రోజువారీ కరోనా కేసుల్లో ఇదే తక్కువ. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,49,306...
తెలంగాణలో 94695 రైతుల ఖాతాలలో రూ.275.31 కోట్ల రుణమాఫీ నిధులు జమ
తెలంగాణలో ఆగస్టు 16 నుండి రెండో విడత రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ విడతలో రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలున్న రైతుల రుణాలను తెలంగాణ...
మణిపూర్ కొత్త గవర్నర్ గా నియమితులైన తమిళనాడు బీజేపీ నాయకుడు లా గణేశన్
తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుడు లా గణేశన్ మణిపూర్ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు...














































