Home 2021
Yearly Archives: 2021
సీఎం ఉద్దవ్ థాకరేపై వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రమంత్రి నారాయణ్ రాణేను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి నారాయణ్ రాణేను మంగళవారం మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నిర్వహించిన...
దేశంలో కొత్తగా 25467 కరోనా కేసులు, 39486 రికవరీలు నమోదు
దేశంలో రోజువారీ కరోనా పాజీటివిటీ రేటు, యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ పాజీటివిటీ రేటు (1.55%) ఉండగా, వరుసగా 29 రోజులుగా 3 శాతం కన్నా తక్కువగా నమోదవుతుంది....
ఇకపై ఏపీలో టెన్త్ పాసైన విద్యార్థులకు ఆన్లైన్ లో మైగ్రేషన్ సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం
ఆంధ్ర ప్రదేశ్ లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఆగస్టు 6 విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో...
నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ తో నిధుల సమీకరణకై కేంద్రం ప్రభుత్వం భారీ ప్రణాళిక
కేంద్ర ప్రభుత్వం నిధుల సమీకరణ కోసం కేంద్రం భారీ ప్రణాళికను రూపొందించింది. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) పేరుతో నిధుల సమీకరణ లక్ష్యంగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్థల...
ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు, ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీయట్ అడ్మిషన్స్ (ప్రవేశాలు) ఆన్లైన్ విధానం ద్వారా చేపడుతున్న సంగతి తెలిసిందే. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ తోలి దశ ఆన్లైన్ అడ్మిషన్స్ (ప్రవేశాలకు) ను ఆగస్టు 13...
మూడు చింతలపల్లి గ్రామంలో కాంగ్రెస్ 48 గంటల దళిత-గిరిజన ఆత్మగౌరవ దీక్ష
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వరుసగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మొదటి సభ భారీగా నిర్వహించగా, ఆగస్టు 18న రంగారెడ్డి...
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వుండాలి, వైద్య, పంచాయతీ, మున్సిపల్ శాఖలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున, ముందస్తు నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి, అధికారులు, వైద్యశాఖ, మున్సిపల్ శాఖల అధికారులతో ప్రగతి భవన్ లో...
కేరళలో 24 గంటల్లో కొత్తగా 13383 పాజిటివ్ కేసులు, 90 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 85,650 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 13,383 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలు పున:ప్రారంభం
రాష్ట్రంలో అంగన్ వాడీలతో సహా అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతిభవన్ లో జరిగిన ఉన్నత స్థాయి...
తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణ మోహన్ నియామకం
తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలపై తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణ మోహన్ రావును నియమించారు. అలాగే...















































