Home 2021
Yearly Archives: 2021
సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు (డిసెంబర్ 21) నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వైస్సార్సీపీ నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణుల నుంచి...
దేశంలో కొత్తగా 5326 కరోనా పాజిటివ్ కేసులు, 453 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 54 రోజులుగా 15 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 5,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
ఒమిక్రాన్ కరోనా వేరియంట్: దేశంలో 200 కేసులు నమోదు, మహారాష్ట్ర, ఢిల్లీలోనే అధికం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్ మొదటగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూడగా, ఇప్పుడు దాదాపు 100 దేశాలలో కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, యూకేలలో...
వ్యాక్సినేషన్ సర్టిఫికేట్పై ప్రధాని ఫొటో పై పిటిషన్ – కొట్టివేసిన కేరళ హైకోర్టు
కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పైన ముద్రిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను తొలగించాలనే పిటిషన్ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ల కోసం ప్రజలు డబ్బులు చెలిస్తున్నారని.. అలాంటప్పుడు జారీ...
ఏపీలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నేటినుంచి ప్రారంభం
ఈరోజు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఈ రోజు...
తెలంగాణాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస-బీజేపీ మధ్య మాటల మంటలు
తెలంగాణలో బియ్యం సేకరణ అంశంపై గత కొన్నిరోజులుగా తెరాస, బీజేపీ పార్టీలు వాడి, వేడి విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ దీనిపై కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్...
భారత రాష్ట్రపతి త్వరలో హైదరాబాద్ పర్యటన
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ త్వరలో హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆరు రోజుల పాటు దక్షిణ భారతదేశంలో గడపనున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రపతి శీతాకాల విడిది షెడ్యూల్ను ఖరారు చేశారు....
పంజాబ్ సెక్టర్లో S-400 క్షిపణి వ్యవస్థ మోహరించిన భారత్
భారత్ సరిహద్దుల వద్ద తన భద్రతను, సామర్ధ్యాన్ని రోజు రోజుకూ పెంచుకుంటోంది. తాజాగా, రష్యాలో తయారైన ఎస్-400 మిసైల్ సిస్టమ్ తొలి స్క్వాడ్రన్ను భారత వాయుసేన (ఐఏఎఫ్) పంజాబ్ సెక్టర్లో సోమవారం మోహరించింది....
సంక్రాతి బరినుంచి తప్పుకున్న భీమ్లా నాయక్
పవర్ స్టార్ ఫాన్స్ కి షాక్.. భీమ్లా నాయక్ విడుదల వాయిదా పడింది. సంక్రాతి పండుగకు వస్తున్నామని చెప్పిన సినిమా యూనిట్, చివరకు తమ నిర్ణయం మార్చుకుంది. సంక్రాతి బరి నుంచి తప్పుకుంది....
నేడు ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు, పాల్గొననున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో నేడు సాయంత్రం (డిసెంబర్ 21, మంగళవారం) తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కిస్మస్ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య...














































