Home 2021
Yearly Archives: 2021
దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో భారత్ గెలుపు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్ 94/4 తో చివరి రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో 97 పరుగులు జోడించి 191 పరుగులకు కుప్పకూలింది....
వరద ముంపు నుంచి రక్షణకై నాలా సేఫ్టీవాల్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం నగరంలోని నల్లకుంటలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా సేఫ్టీ వాల్ కు శంకుస్థాపన చేశారు. భవిష్యత్తులో భారీ వర్షాల...
మంత్రి పేర్ని నానిని కలిసిన ఆర్ నారాయణమూర్తి
ఏపీలో సినిమా థియేటర్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సీజ్ చేసిన 83 థియేటర్లను తిరిగి ఓపెన్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. దీనికోసం జిల్లా జాయింట్ కలెక్టర్...
దేశంలో 82402 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.38 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 13,154 కరోనా కేసులు నమోదవడంతో డిసెంబర్ 30, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు దాదాపు 149 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. కాగా జనవరి 3, 2022 నుంచి 15 మరియు 18 సంవత్సరాల...
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్, న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ ప్రకటన
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు గురువారం నాడు ట్విట్టర్ లో రాస్ టేలర్ ప్రకటన చేశాడు. "ఈ రోజు నేను అంతర్జాతీయ...
తెలంగాణ రాష్ట్రానికి అమూల్ సంస్థ, రూ.500 కోట్ల పెట్టుబడితో ప్లాంట్
తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు మరో పెట్టుబడి వచ్చి చేరింది. డైరీ రంగంలో ప్రఖ్యాత కంపెనీగా ఉన్న దేశీయ డెయిరీ...
తెలంగాణలో వచ్చే రెండు వారాలు చాలా కీలకం – తెలంగాణ డీహెచ్ శ్రీనివాస రావు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం కరోనా థర్డ్వేవ్ ప్రారంభానికి సూచన అంటున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్లోకి ప్రవేశించిన విషయం...
టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ అహ్మద్ ఫరీదుద్దీన్ తుదిశ్వాస
Telangana CM directs Chief Secretary to extend state honours to funeral of Ex-Minister
మాజీ మంత్రి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ అహ్మద్ ఫరీదుద్దీన్ గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో...
నల్లగొండ పురోభివృద్ధి చెందాలి, ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనకాడబోదు – సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...












































