Home 2021
Yearly Archives: 2021
దుర్గగుడిలో 13 మంది ఉద్యోగుల సస్పెన్షన్
విజయవాడలో కనకదుర్గ అమ్మవారి గుడిలోని వివిధ విభాగాలపై మూడు రోజులు పాటుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ ప్రభుత్వానికి అందించిన ప్రాథమిక సమాచారం మేరకు గుడిలో...
నేడే ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...
మంచి నీళ్లు తాగేటప్పుడు మనం చేసే తప్పులేంటి? : గీతామాధురి
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గీతామాధురి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, అభిమానులతో చిట్ చాట్, ట్రిప్స్ విశేషాలు, తను పాడిన పాటలుతో పాటుగా పలు అంశాలపై వీడియోలను...
ఏపీలో కరోనా: కొత్తగా 41 పాజిటివ్ కేసులు, 71 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 41 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో ఫిబ్రవరి 22,...
కరోనా ఎఫెక్ట్ : ఆ రాష్ట్రంలో నెలలోనే ఏడుగురు మంత్రులకు పాజిటివ్
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం మళ్ళీ పెరుగుతుంది. రాష్ట్రంలో రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే మంత్రుల సైతం కరోనా బారినపడుతున్నారు. సోమవారం నాడు మహారాష్ట్ర పౌర సరఫరాలశాఖ...
దేశంలో ఇప్పటికి 1.14 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో ఫిబ్రవరి 22, సాయంత్రం 6 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య కోటి 14 లక్షలు (1,14,24,094) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.....
భారతీయ సంస్కృతిలో పసుపు రంగు యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత ఏంటి?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
బయో ఏషియా-2021: భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీలకు అవార్డులు ప్రదానం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బయో ఏషియా-2021 సదస్సును రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు. హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్ లో ప్రారంభమైన...
కూలిపోయిన మరో కాంగ్రెస్ ప్రభుత్వం, పుదుచ్చేరి కాంగ్రెస్ సీఎం రాజీనామా
పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. విశ్వాస పరీక్షలో సీఎం నారాయణస్వామి మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసై సౌందరరాజన్...
పెరుగుతున్న కరోనా కేసులు, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు ఎక్కువుగా జరపాలని కేంద్రం లేఖ
దేశంలో గతకొన్ని రోజులుగా మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, జమ్మూ కశ్మీర్లలో రోజువారీగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించిందని కేంద్రం...















































