Home 2021
Yearly Archives: 2021
గవర్నర్ బిశ్వభూషణ్ తో భేటీ అయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సోమవారం నాడు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఈ సమావేశంలో అరగంటపాటు పలు అంశాలపై గవర్నర్ తో...
వెనకబడిన తరగతుల సంక్షేమం, పౌరసరఫరాల శాఖలపై మంత్రి గంగుల, సీఎస్ సమీక్ష
రాష్ట్రంలో వెనకబడిన తరగతుల సంక్షేమం మరియు పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై తెలంగాణ బీసి సంక్షేమం మరియు పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
సంతోషానికి, ఆనందానికి తేడా ఏంటి? : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా సంతోషానికి, ఆనందానికి తేడా ఏంటి అనే...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 86.3 శాతం 5 రాష్ట్రాలలోనే
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 14199 కరోనా కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,05,850 కు, మరణాల సంఖ్య 1,56,385 కు చేరుకుంది. దేశంలో...
ముంబయిలోని హోటల్ లో ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్య!
దాద్రా నగర్ హవేలీ లోక్సభ ఎంపీ మోహన్ దేల్కర్ (58) సోమవారం నాడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ముంబయిలోని మెరైన్ డ్రైవ్ లోని ఒక హోటల్ లో మోహన్ దేల్కర్ మృతదేహాన్ని పోలీసులు...
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సురభి వాణీదేవి
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఈ పట్టభద్రుల స్థానానికి...
జీహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరణ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఫిబ్రవరి 22, సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు,...
తెలంగాణలో కొత్తగా 114 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 20, ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,712 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తెను ఖరారు చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
భారత్ Vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్: 19 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 12 నుంచి మార్చి 20 వ తేదీ వరకు 5 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లో ఇంగ్లాండ్ తో తలపడే 19...












































