Home 2021
Yearly Archives: 2021
నవరత్నాల అమలుకు క్యాలెండర్, ఈబీసీ నేస్తం పథకాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 23, మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
మార్చి 10 న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సెలవు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10న 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా మార్చి 10న ఆయా కార్పోరేషన్స్, మునిసిపాలిటీలు పరిధిలో సెలవు...
బద్ధకం మైండ్ మీద ఎలా పనిచేస్తుంది? : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “బద్ధకం” అనే అంశం గురించి వివరించారు. బద్ధకం అంటే చేయాల్సిన పనిమానేసి ఆనందం ఇచ్చే పనులు చేస్తూ బాధపడడం, ఇతరులను బాధపెట్టడం అని...
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు: కొత్త నోటిఫికేషన్ కోరుతూ జనసేన పార్టీ పిటిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు జనసేన...
తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండే 6,7,8 విద్యార్థులకు తరగతులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 వ తేది నుంచి 9,10 వ తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. తాజాగా 6,7,8 తరగతుల విద్యార్థులకు సంబంధించి కూడా కీలక ప్రకటన వెలువడింది....
‘టూల్కిట్’ కేసులో దిశా రవికి బెయిల్ మంజూరు
పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్బెర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ‘టూల్కిట్’ కేసు దర్యాప్తులో భాగంగా బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షకురాలు దిశ రవిని క్రిమినల్ కుట్ర, దేశద్రోహం కింద ఫిబ్రవరి...
గత 24 గంటల్లో 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 10,584 కరోనా పాజిటివ్ కేసులు, 78 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,16,434 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,56,463 కి పెరిగింది. ముఖ్యంగా...
రాష్ట్రంలో 6 నుండి 8 తరగతుల ప్రారంభంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: సీఎస్
రాష్ట్రంలో 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులను రేపటి నుండి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ...
అయోధ్య విమానాశ్రయానికి పేరు ఖరారు, బడ్జెట్ లో నిధులు కేటాయింపు
అయోధ్యలో ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న విమానాశ్రయానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేరు ఖరారు చేసింది. సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయోధ్యలో విమానాశ్రయానికి ‘మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ విమానాశ్రయం’ అని పేరు పెట్టినట్లు...
దేశవ్యాప్తంగా ప్రారంభమైన జేఈఈ మెయిన్-2021 తొలివిడత పరీక్షలు
దేశంలో ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2021 తొలివిడత పరీక్షలు ఫిబ్రవరి 23, మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. దేశవ్యాప్తంగా 331 నగరాల్లో ఫిబ్రవరి 23 నుండి 26 వరకు...














































