Home 2021
Yearly Archives: 2021
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12899 కరోనా కేసులు, 107 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12,899 కరోనా కేసులు, 107 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,90,183 కు, మరణాల సంఖ్య 1,54,703 కు చేరుకుంది. దేశంలో...
ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఇదే …
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం నాడు రాజ్యసభలో అమరావతి నుంచి ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలింపు అంశంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్న అడిగారు. ఈ...
తెలంగాణలో 176550 మందికి కరోనా టీకా, ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ కి మరో రెండ్రోజులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పటికి 1,76,550 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. వీరిలో 109161 ప్రభుత్వ, 58,137 ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు. ఫిబ్రవరి...
తెలంగాణలో కొత్తగా 177 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 177 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 3, బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,101 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
పాములపై అపోహలు ఏంటి? వాస్తవాలు ఏంటి? : యాంకర్ రవి
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా...
ఏపీలో జూన్ 7 నుంచి 16 వరకు పదో తరగతి పరీక్షలు, షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫిబ్రవరి 3, బుధవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల...
ఏపీలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 95 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఫిబ్రవరి 3, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,099 కు చేరగా,...
పదో తరగతి పరీక్షలను 6 పేపర్లతో నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి పేపర్ల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను 6 పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు...
ఒకేరోజులో 2992 కరోనా కేసులు, 30 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఫిబ్రవరి 3, బుధవారం నాడు 2992 కరోనా కేసులు, 30 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,33,266 కి...
ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు కర్ణాటక, ఏపీలో రాష్ట్రపతి పర్యటన
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫిబ్రవరి 4 వ తేదీ నుండి 7 వ తేదీ వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం ప్రకటన...












































