ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఫిబ్రవరి 3, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,099 కు చేరగా, మరణించిన వారి సంఖ్య 7157 కి పెరిగింది. కొత్తగా 129 మంది కరోనా నుంచి రికవరీ అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు. అలాగే గత 24 గంటల్లో 25445 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, ఏపీలో మొత్తం పరీక్షల సంఖ్య 1,32,14,548 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఫిబ్రవరి 3, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,88,099
- కొత్తగా నమోదైన కేసులు : 95
- కొత్తగా నమోదైన మరణాలు : 1
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,79,780
- యాక్టీవ్ కేసులు : 1162
- మొత్తం మరణాల సంఖ్య : 7157
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ