Home 2021
Yearly Archives: 2021
మంచినీళ్లు అనుకోని శానిటైజర్ తాగిన బీఎంసీ అధికారి
దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా అన్ని ప్రదేశాల్లో మరియు అధికారిక సమావేశాల్లో శానిటైజర్స్ అందుబాటులో ఉంచుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయిలో ఊహించని ఘటన జరిగింది. మంచినీళ్లు అనుకోని...
ఈ-వాచ్ యాప్ ఆవిష్కరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఫిర్యాదుల స్వీకరణ కోసం రూపొందించిన 'ఈ-వాచ్' యాప్ ను ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)...
గుండె తరలింపుపై మెట్రో అధికారులకు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో మంగళవారం నాడు గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు మెట్రో స్టేషన్ వరకు తొలిసారిగా మెట్రోరైలులో విజయవంతంగా గుండెను తరలించిన సంగతి తెలిసిందే....
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీ
బీజేపీ కీలక నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. దాదాపు 20 నిముషాలు సాగిన ఈ భేటీలో ఏపీలోని తాజా...
అవయవ దాత నర్సిరెడ్డి కుటుంబం గొప్పది, అండగా ఉంటాం: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
బ్రెయిన్ డెడ్ అయి ఇతరులకు అవయవ దానం చేసిన పేద రైతు నర్సిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన...
భారత్ లో కేవలం 18 రోజుల్లోనే 41 లక్షలమందికి పైగా కరోనా వ్యాక్సిన్
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో ఘనతను సాధించింది. కేవలం 18 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 40 లక్షలమందికి పైగా హెల్త్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేసి,...
ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం: సీఎస్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు....
మమ్ముట్టి “యాత్ర” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 61 వ పాఠంలో దివంగత...
నాలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు, ఇన్ఛార్జిలను నియమించిన బీజేపీ
దేశంలో తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంగళవారం నాడు ఈ రాష్ట్రాలకు పోల్ ఇన్ఛార్జిలను,...
గత 24 గంటల్లో కొత్తగా 11039 కరోనా కేసులు, 110 మరణాలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,039 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,77,284 కు చేరుకుంది. కరోనాతో మరో 110...











































