Home 2021
Yearly Archives: 2021
ఏపీలో పంచాయతీ ఎన్నికలు, జిల్లాల పర్యటన వెళ్లనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జిల్లాల పర్యటనకు...
పదో తరగతి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి పేపర్ల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించారు. పదో తరగతి...
గత 7 రోజుల నుండి 146 జిల్లాల్లో కొత్త కరోనా కేసులు లేవు : కేంద్ర మంత్రి హర్ష్...
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ నేతృత్వంలో దేశంలో కోవిడ్-19 మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 23వ సమావేశం గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది....
భారత్ చేరుకున్న మరో మూడు ‘రఫేల్’ యుద్ధ విమానాలు
భారత్ వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు దోహదపడే రఫేల్ యుద్ధవిమానాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొదటి బ్యాచ్ లో 5, రెండో బ్యాచ్ లో భాగంగా 3...
పద్మశ్రీ గుస్సాడీ రాజు కనకరాజును సన్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణ నుంచి కనకరాజుకు కళా రంగంలో పద్మశ్రీ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్...
దేశంలో కరోనా: కొత్తగా 11666 పాజిటివ్ కేసులు, 123 మరణాలు నమోదు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,666 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,01,193 కు చేరుకుంది. కరోనాతో మరో 123...
దేశంలో కరోనాపై కొత్త మార్గదర్శకాలు విడుదల, ఫిబ్రవరి 28 వరకు అమలు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిపై నిఘా, నియంత్రణ, అప్రమత్తతలపై కేంద్ర ప్రభుత్వం జనవరి 27, బుధవారం నాడు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకూ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 186 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో బుధవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,93,923 కి చేరింది. అలాగే...
స్కూల్స్ కు పంపేందుకు ఇప్పటికే 60% తల్లిదండ్రులు సమ్మతి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి పున:ప్రారంభం కానున్న పాఠశాలలకు తమ పిల్లలు హజరయ్యేందుకు ఇప్పటికే 60 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు తమ సమ్మతిని తెలియజేశారని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...
ఏపీలో కొత్తగా 111 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 111 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 27, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,349...














































