Home 2021
Yearly Archives: 2021
ధాన్యం కొనుగోలుపై గవర్నర్ కు వినతిపత్రం అందజేసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గల ధర్నాచౌక్ లో మహాధర్నా నిర్వహించింది....
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ ఆరా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...
భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు, కడప కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన...
దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,919 పాజిటివ్ కేసులు, 470 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,78,517 కు చేరుకోగా, మరణాల...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నవంబర్ 26 వరకు నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 18, గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉదయం 9 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. ముందుగా ఇటీవల మరణించిన పలువురు మాజీ ప్రజాపతినిధులకు సంబంధించిన...
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్: దరఖాస్తుల స్వీకరణకు నేడే తుది గడువు
తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్లకు నవంబర్ 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో (నవంబర్ 18, గురువారం) ముగియనుంది. నవంబర్ 17...
ఇందిరా పార్కు వద్ద రైతు మహాధర్నాలో పాల్గొన్న సీఎం కేసీఆర్
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
భూమి రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుంది: మంత్రి హరీశ్ రావు
భూమి రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందని, ఒక సంవత్సర కాలంలోనే 10 లక్షల పైబడి లావాదేవీలు ధరణి ద్వారా జరిగినట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్...
కేరళలో కొత్తగా 6849 కరోనా కేసులు, 61 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
ఏపీలో కరోనా : కొత్తగా 230 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 230 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 17, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,516 కు చేరింది....











































