Home 2021
Yearly Archives: 2021
తెలంగాణలో కొత్తగా 148 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 17, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,74,037 కి పెరిగింది. అలాగే...
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ, ధాన్యం కొనుగోలుపై ఎఫ్సీఐకి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి
ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు లేఖ రాశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై ఎఫ్సీఐకి ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు. "తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి,...
100కు 97 మార్కులు వేశారు, అందరికి ధన్యవాదాలు, మున్సిపల్ ఫలితాలపై సీఎం జగన్ స్పందన
ఏపీలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, పలుచోట్ల ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాలను నమోదు చేసింది. నెల్లూరు...
ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అస్వస్థతకు గురవడంతో బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు. ఈ...
కుప్పంలో వైఎస్సార్సీపీ ఘన విజయం, మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన సీఎం వైఎస్ జగన్
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉండగా, ఒకటి ఏకగ్రీవం కాగా 24 స్థానాల్లో నవంబర్ 15న పోలింగ్ జరిగింది. 24...
ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్గా సౌరభ్ గంగూలీ నియామకం
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరో కీలక పదవి చేపట్టనున్నాడు. సౌరవ్ గంగూలీని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్ కమిటీ ఛైర్మన్గా నియమించినట్లు ఐసీసీ గవర్నింగ్ బాడీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల...
21న నరసాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నవంబర్ 21వ తేదీన జనసేన పార్టీ జిల్లా నాయకులు, జన సైనికులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారని, ఈ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 12134 కరోనా బాధితులు, రికవరీ రేటు 98.28 శాతం
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. మార్చి 2020 తర్వాత యాక్టీవ్ కరోనా కేసులు (1,28,555) కనిష్ఠానికి చేరుకున్నాయి. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 0.82 శాతంగా నమోదవగా, వరుసగా...
కుప్పంలో వైఎస్సార్సీపీ ఘన విజయం, 25 వార్డుల్లో వైఎస్సార్సీపీ 19, టీడీపీ 6 గెలుపు
చిత్తూరు జిల్లాలోని కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఈసారి వైఎస్సార్సీపీ పట్టు సాధించింది. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు...













































