Home 2021
Yearly Archives: 2021
తక్షణమే ఆందోళన విరమించేది లేదు, వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటనపై రాకేష్ టికాయత్ స్పందన
కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తునట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రధాని ప్రకటనపై రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్...
పిల్లల్లో లాజికల్ థింకింగ్ పెంచాలి : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లల పెంపకం/పేరెంటింగ్” అనే అంశంపై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పిల్లల్లో లాజికల్ థింకింగ్ ను ఎక్కువుగా పెంపొందించాలని చెప్పారు. పిల్లలు ఎంత...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11106 కరోనా కేసులు, 459 మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 11,106 కరోనా కేసులు నమోదవడంతో నవంబర్ 19, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్...
అధికారంలో ఉన్న వ్యక్తులకంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ గొప్పది, సాగుచట్టాల రద్దుపై మంత్రి కేటీఆర్
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తునట్టుగా శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాల రద్దుపై ప్రకటన చేయనున్నట్టు తెలిపారు. ప్రధాని...
మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని మోదీ ప్రకటన
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలకు సంబంధించి సంచలన ప్రకటన చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తునట్టు ప్రకటించారు. ముందుగా...
గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి
టీఆర్ఎస్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం మధుసూదనాచారి పేరును ప్రతిపాదిస్తూ సంబంధిత ఫైల్ ను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం...
కేరళలో కరోనా: కొత్తగా 6111 పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 66,693 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 6,111 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
దాదాపు 1.41 కోట్లతో ఏడు అంబులెన్స్ లు అందుబాటులోకి, ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ లోని కోఠి డీఎంఈ క్యాంపస్ లో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దాదాపు 1.41 కోట్లతో ఏడు...
రైతుల సహనానికి పరీక్ష పెట్టకండి, ధాన్యం కొంటామని ఉత్తర్వులు ఇవ్వండి : మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్లో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు....
ఏపీలో గత 24 గంటల్లో 31473 కరోనా పరీక్షలు, 222 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 18, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,738 కు...











































