Home 2021
Yearly Archives: 2021
చైనా బిలియనీర్ జాక్ మా రెండు నెలలుగా మిస్సింగ్?
అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, చైనీస్ బిలియనీర్ జాక్ మా గత రెండు నెలల నుంచి బయట ప్రపంచానికి కనిపించడం లేదు. గత అక్టోబరులో చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా ఆర్థిక...
చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం నాడు పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ముందుగా పొలిట్ బ్యూరో సభ్యులతో కులమతాలకు అతీతంగా ప్రాంతీయ భేదాలు...
24 గంటల్లో కొత్తగా 3282 కరోనా కేసులు, 35 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. ఆదివారం నాడు కూడా కొత్తగా 3282 కరోనా కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,42,136 కి చేరగా, మొత్తం...
కార్పోరేట్ ఫార్మింగ్ బిజినెస్ చేసే ప్రణాళిక లేదు: రిలయన్స్ సంస్థ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు అమలు, అనుకూలతలకు సంబంధించి కొన్ని కార్పోరేట్ కంపెనీలపై గతకొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సోమవారం నాడు...
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు
2018 లో పులివెందుల పట్టణంలోని పూలంగళ్లు కూడలి వద్ద జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కడప స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నాడు చెన్నై...
దేశంలో కరోనా: కొత్తగా 16504 కరోనా కేసులు, 214 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 20 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 16,504 కేసులు నమోదు కావడంతో జనవరి...
తెలంగాణలో కొత్తగా 238 మందికి కరోనా పాజిటివ్, 518 మంది రికవరీ
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నాడు 27,077 శాంపిల్స్ పరీక్షించగా 238 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,87,740 కి చేరింది. అలాగే...
దేశంలో కొత్తగా నమోదైన 217 కరోనా మరణాల్లో 70 శాతం 7 రాష్ట్రాల్లోనే నమోదు
దేశంలో ఆదివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,23,965 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,49,435 కు పెరిగింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,177 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా,...
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ: కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ లకు అనుమతి
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రెండు కీలక వ్యాక్సిన్ లకు షరతులతో కూడిన...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 80 వేలకుపైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. జనవరి 2 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,80,565 కు చేరుకుంది. గత...











































