తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. జనవరి 2 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,80,565 కు చేరుకుంది. గత 24 గంటల్లో 574 మంది రికవరీ అయినట్టు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.58 శాతంగా నమోదైంది. అలాగే రాష్ట్రంలో ఇప్పటికి 69,91,487 కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు శనివారం నాడు కొత్తగా నమోదైన 394 కేసులతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,502 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1549 కి పెరిగింది. ప్రస్తుతం 5,388 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(394):
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ