మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. ఆదివారం నాడు కూడా కొత్తగా 3282 కరోనా కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,42,136 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 49,666 కు పెరిగింది. అలాగే కొత్తగా 2,064 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 18,36,999 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో హోమ్ ఐసొలేషన్ లలో, ఆసుపత్రుల్లో 54,317 మంది చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (జనవరి 3, ఆదివారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 1,29,58,502
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 19,42,136
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 18,36,999
- యాక్టీవ్ కేసులు – 54,317
- జనవరి 3 న నమోదైన కేసులు – 3282
- జనవరి 3 న డిశ్చార్జ్ అయినవారు –2064
- జనవరి 3 న నమోదైన మరణాలు – 35
- మొత్తం మరణాల సంఖ్య – 49,666
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ